అగ్ర కథనంగానుగపాడులో యూరియా ధర పెంపు: రవాణా చార్జీల పేరుతో రైతుల ఆందోళన
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం గానుగపాడు సహకార సంఘంలో యూరియాపై అదనపు రవాణా చార్జీలు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని సొసైటీ సిబ్బంది చెబుతున్నారు.
పూర్తి కథనం చదవండి →




