అస్సాంలో ఐఏఎఫ్ రవాణా విమానం కూలి ఐదుగురు మృతి
అస్సాంలోని జోర్హాట్ జిల్లా వైమానిక స్థావరం వద్ద ల్యాండింగ్ సమయంలో వాయుసేన ఏఎన్–32 రవాణా విమానం కూలిపోయి ఐదుగురు సిబ్బంది మరణించారు.
ET MATRIX
తెలుగు ప్రిమియం న్యూస్ నెట్వర్క్
ముఖ్య వర్గం
ఈ వర్గానికి సంబంధించిన తాజా తెలుగు కథనాలన్నీ ఒకే చోట చూడండి.
అస్సాంలోని జోర్హాట్ జిల్లా వైమానిక స్థావరం వద్ద ల్యాండింగ్ సమయంలో వాయుసేన ఏఎన్–32 రవాణా విమానం కూలిపోయి ఐదుగురు సిబ్బంది మరణించారు.
దోమల బెడదను తగ్గించేందుకు గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ ‘ప్రాజెక్ట్ డీబగ్’ పేరిట అమెరికాలో 6.4 కోట్ల మగ దోమలను విడుదల చేసే ప్రణాళికతో ముందుకొచ్చింది.
శత్రుదేశాల ఖండాంతర క్షిపణి దాడులను తట్టుకుని నిలువరించే బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ (బీఎండీ) సాంకేతికతను డీఆర్డీఓ విజయవంతంగా పరీక్షించింది.
ఇరాన్–అమెరికా మధ్య కీలక ఒప్పందం ఆదివారం కుదిరే అవకాశం ఉందని, ఇది అమల్లోకి వస్తే హోర్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకుంటుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు.
మీర్పేట పరిధిలో బలమైన ఈదురుగాలులకు విరిగిన తాటిచెట్టు ఇంటిపై పడటంతో పైకప్పు రేకులు విరిగి, ఆ కింద పడిన 75 ఏళ్ల వృద్ధురాలు మరణించారు.
సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ వద్ద రాజీవ్ రహదారిపై అతివేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి ఢీకొనడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.