అగ్ర కథనంమక్తల్ కోర్టులో న్యాయవాదుల నిరసన: విధులను బహిష్కరించిన లాయర్లు
నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లిలో న్యాయవాది మల్లయ్య హత్యకు నిరసనగా మక్తల్ కోర్టులో లాయర్లు సోమవారం విధులను బహిష్కరించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.
పూర్తి కథనం చదవండి →





