వర్గం

రాజకీయాలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు జాతీయ రాజకీయాల తాజా వార్తలు.

33కథనాలు
క్రమం:
సమయం:
33 కథనాలు
రాంచీలో విద్యార్థుల ఆందోళన: అసెంబ్లీ ముట్టడికి హెచ్చరికఅగ్ర కథనం
ముఖ్య వార్త

రాంచీలో విద్యార్థుల ఆందోళన: అసెంబ్లీ ముట్టడికి హెచ్చరిక

ఝార్ఖండ్ రాజధాని రాంచీలో JPSC, JSSC పరీక్షల్లో అక్రమాలపై విద్యార్థుల నిరసన ఐదవ రోజుకు చేరుకుంది. పరీక్షా పత్రాల లీకేజీపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు.

పూర్తి కథనం చదవండి →

తాజా కథనాలు

చెన్నూర్ రోడ్డు పనుల్లో జాప్యం: బీజేపీ ఆందోళనల హెచ్చరిక
రాజకీయాలు

చెన్నూర్ రోడ్డు పనుల్లో జాప్యం: బీజేపీ ఆందోళనల హెచ్చరిక

మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ విమర్శించారు. పనులు త్వరగా పూర్తి చేయకుంటే నిరసనలు చేపడతామని ఆయన హెచ్చరించారు.

ధర్మారంలో కంటి వైద్య శిబిరం: 32 మందికి శస్త్ర చికిత్సలు
రాజకీయాలు

ధర్మారంలో కంటి వైద్య శిబిరం: 32 మందికి శస్త్ర చికిత్సలు

పెద్దపల్లి జిల్లా ధర్మారంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరం నిర్వహించారు. సుమారు వందమంది రోగులకు పరీక్షలు నిర్వహించగా, 32 మందిని శస్త్ర చికిత్స కోసం కరీంనగర్ తరలించారు.

బంకీపూర్ ఉప ఎన్నిక: బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిషోర్ ఆధిక్యం
రాజకీయాలు

బంకీపూర్ ఉప ఎన్నిక: బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిషోర్ ఆధిక్యం

బీహార్‌లోని బంకీపూర్ ఉప ఎన్నిక కౌంటింగ్‌లో జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ఆధిక్యంలో ఉన్నారు. 14 రౌండ్ల తర్వాత ఆయన బీజేపీ అభ్యర్థిపై 8,000కు పైగా ఓట్ల తేడాతో ముందంజలో కొనసాగుతున్నారు.

తెలంగాణ యువతకు విదేశీ ఉద్యోగ పథకం: 6 వేల మందికి సబ్సిడీ
రాజకీయాలు

తెలంగాణ యువతకు విదేశీ ఉద్యోగ పథకం: 6 వేల మందికి సబ్సిడీ

విదేశాల్లో ఉపాధి పొందే తెలంగాణ యువతకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం 'సీఎం విదేశీ ఉద్యోగ పథకం' సిద్ధం చేస్తోంది. ఈ ఏడాది 33 జిల్లాల నుంచి 6 వేల మందిని పంపడమే లక్ష్యంగా అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు.

కర్ణాటక కేబినెట్ విస్తరణ: కొత్తగా 20 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం
రాజకీయాలు

కర్ణాటక కేబినెట్ విస్తరణ: కొత్తగా 20 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం

కర్ణాటక మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న 20 స్థానాలను భర్తీ చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఎంపికైన 20 మంది ఆగస్ట్ 3న మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

కాంగ్రెస్, బీజేపీ యువతను వాడుకుంటున్నాయి: కేటీఆర్ విమర్శ
రాజకీయాలు

కాంగ్రెస్, బీజేపీ యువతను వాడుకుంటున్నాయి: కేటీఆర్ విమర్శ

తెలంగాణలో యువత నిరాశలో ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు యువతను కేవలం రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నాయని ఆయన విమర్శించారు.

జాబ్ క్యాలెండర్ ఏది? కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం
రాజకీయాలు

జాబ్ క్యాలెండర్ ఏది? కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం

KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో యువత తీవ్ర నిరాశలో ఉందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన ఉద్యోగ హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపించారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలోని యువత ఒక రకమైన నిర్వేదంలో ఉందన్నారు. దేశ రాజకీయాలను గమనిస్తున్న ప్రతి ఒక్కరికీ ఈ విషయం అర్థమవుతోందని.. ఎన్నికల సమయంలో […]

మొడి ప్రభుత్వము ఆగస్టు 5 వ తేదీకి పెద్ద నిర్ణయం
రాజకీయాలు

మొడి ప్రభుత్వము ఆగస్టు 5 వ తేదీకి పెద్ద నిర్ణయం

ప్రధాన మంత్రి మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 5 న పెద్ద నిర్ణయం తీసుకోవచ్చు అని రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు పెరుగుతున్నాయి. గతంలో 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370 రద్దు, అలాగే అయోధ్య రామ మందిర స్థాపన వంటి ముఖ్య సంఘటనలు జరిగాయి.

రాజకీయాలు

విద్యార్థులను శిక్షించడం పరిష్కారం కాదు: ప్రధాని మోదీ

విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవడం వల్ల సమస్యలు పరిష్కారం కావని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. శిక్షల కంటే వారిని సరైన మార్గంలో నడిపించడం ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.