వీబీజీ రాంజీ పథకంపై కేంద్రానికి అభ్యంతరం తెలపనున్న తెలంగాణ
జూలై 1 నుంచి అమల్లోకి తేవాలని కేంద్రం ప్రతిపాదించిన వీబీజీ రాంజీ పథకంపై తన వ్యతిరేకతను అధికారికంగా తెలియజేస్తూ కేంద్రానికి లేఖ రాయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
ET MATRIX
తెలుగు ప్రిమియం న్యూస్ నెట్వర్క్
ఫొటో & వీడియో
వీడియో మరియు ఇమేజ్ ఆధారంగా కథనాలను ఒక చోట ప్రతిబింబింప చేస్తుంది.
జూలై 1 నుంచి అమల్లోకి తేవాలని కేంద్రం ప్రతిపాదించిన వీబీజీ రాంజీ పథకంపై తన వ్యతిరేకతను అధికారికంగా తెలియజేస్తూ కేంద్రానికి లేఖ రాయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
అస్సాంలోని జోర్హాట్ జిల్లా వైమానిక స్థావరం వద్ద ల్యాండింగ్ సమయంలో వాయుసేన ఏఎన్–32 రవాణా విమానం కూలిపోయి ఐదుగురు సిబ్బంది మరణించారు.
వర్షం కారణంగా 25 ఓవర్లకు కుదించిన తొలి వన్డేలో శుబ్మన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్, అరంగేట్ర బౌలర్ల ధాటితో అఫ్గానిస్తాన్పై భారత జట్టు గెలుపొందింది.
దోమల బెడదను తగ్గించేందుకు గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ ‘ప్రాజెక్ట్ డీబగ్’ పేరిట అమెరికాలో 6.4 కోట్ల మగ దోమలను విడుదల చేసే ప్రణాళికతో ముందుకొచ్చింది.
ఫ్రాన్స్లో జరిగే జీ7 సదస్సు సందర్భంగా ఈ నెల 17న అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని మోదీ ప్రత్యేకంగా సమావేశమై ద్వైపాక్షిక అంశాలు, వాణిజ్య ఒప్పందంపై చర్చించనున్నారు.
రాబోయే ప్రపంచ కప్, ఆసియా క్రీడలకు ముందస్తు సన్నద్ధత కోసం హర్మన్ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత హాకీ జట్టు యూరోప్లో ప్రొ లీగ్ టోర్నీలో బరిలోకి దిగుతోంది.
కథకే తాను అత్యధిక ప్రాధాన్యం ఇస్తానని, తన కొత్త చిత్రం ‘ఓ..! సుకుమారి’లో కథ, కామెడీ, ఎమోషన్స్ చక్కగా కుదిరాయని నటుడు తిరువీర్ తెలిపారు.
శ్రీలంకతో జరిగే మహిళల అండర్–19 వన్డే సిరీస్ కోసం ప్రకటించిన భారత జట్టులో హైదరాబాద్కు చెందిన వి.ప్రతీక్షకు చోటు దక్కింది.
‘ఈ–క్లచ్’ సాంకేతికతతో కూడిన సీబీ750 హార్నెట్, ఎక్స్ఎల్750 ట్రాన్స్ఆల్ప్తో పాటు గోల్డ్ వింగ్, సీబీఆర్1000ఆర్ఆర్–ఆర్ బైక్లను హోండా దేశీయ విపణిలో ప్రవేశపెట్టింది.
శత్రుదేశాల ఖండాంతర క్షిపణి దాడులను తట్టుకుని నిలువరించే బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ (బీఎండీ) సాంకేతికతను డీఆర్డీఓ విజయవంతంగా పరీక్షించింది.
ఇరాన్–అమెరికా మధ్య కీలక ఒప్పందం ఆదివారం కుదిరే అవకాశం ఉందని, ఇది అమల్లోకి వస్తే హోర్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకుంటుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు.
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కిన ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘నాగబంధం– ది సీక్రెట్ ట్రెజర్’ జూలై 3న విడుదల కానుంది.
మీర్పేట పరిధిలో బలమైన ఈదురుగాలులకు విరిగిన తాటిచెట్టు ఇంటిపై పడటంతో పైకప్పు రేకులు విరిగి, ఆ కింద పడిన 75 ఏళ్ల వృద్ధురాలు మరణించారు.
సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ వద్ద రాజీవ్ రహదారిపై అతివేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి ఢీకొనడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.